ఏసీబీకి చిక్కిన భూపాలపల్లి అధికారులు
భూపాలపల్లి: లంచం తీసుకుంటూ ఒక అధికారి, ఇద్దరు ఇంజనీరింగ్ అధికారులు ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా దొరికారు. గురువారం భూపాలపల్లి కలెక్టరేట్ సముదాయంలోని పంచాయతీరాజ్ శాఖ కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహించింది. ఓ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ ఇంజనీరింగ్ అధికారితోపాటు…