Month: October 2024

ఏసీబీకి చిక్కిన భూపాలపల్లి అధికారులు

భూపాలపల్లి: లంచం తీసుకుంటూ ఒక అధికారి, ఇద్దరు ఇంజనీరింగ్‌ అధికారులు ఏసీబీ అధికారులకు రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికారు. గురువారం భూపాలపల్లి కలెక్టరేట్‌ సముదాయంలోని పంచాయతీరాజ్‌ శాఖ కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహించింది. ఓ కాంట్రాక్టర్‌ నుంచి లంచం తీసుకుంటూ ఇంజనీరింగ్‌ అధికారితోపాటు…

జానీమాస్టర్‌కు బెయిల్‌

JOHNY MASTER: హైద‌రాబాద్‌: షేక్‌ జానీ బాషా అలియాస్‌ జానీ మాస్టర్‌కు హైకోర్టు గురువారం బెయిలు మంజూరు చేసింది. తన అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌పై వేధింపుల కేసులో జానీమాస్టర్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. రెండు వారాల నుంచి ఆయన చంచల్‌గూడ…

సారథి లేక టీ–బీజేపీ డీలా..

T-BJP: హైదరాబాద్‌(జనదూత): తెలంగాణ రాష్ట్ర బీజేపీలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో పార్టీని నడిపే సారథి లేక పార్టీ డీలా పడుతోంది. అయితే అధ్యక్షపీఠం అధిష్టించేందుకు పలువురు విముఖత వ్యక్తం చేస్తుండడంతో ఆసక్తికరంగా మారింది. కొందరు అధిష్టానం వ్యతిరేకించడం…

శ్రీవాణి బ్రేక్‌ దర్శన టికెట్ల కోటా విడుదల

Tirumala: తిరుమల (జనదూత) 23: కలియుగ దైవం ఏడు కొండల వేంకటేశ్వర స్వామి దైవదర్శన టికెట్లను బుధవారం టీటీడీ విడుదల చేసింది. శ్రీవాణి బ్రేక్‌ దర్శన టికెట్ల జనవరి 2025 కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం బుధవారం ఉదయం విడుదల చేసింది.…