GLASS BRIDG: గాజు వంతెన ప్రత్యేకతలూ ఎక్కువే..
GLASS BRIDG: ఇండియాలో అద్భుతం ఆవిష్కృతమైంది. ఇండియాలో తొలిగాజు వంతెన అందుబాటులోకి వచ్చింది. దేశ చివరి ప్రాంతమైన కన్యాకుమారిలో ఈ బ్రిడ్జి అందుబాటులోకి రావడంతో సందడి నెలకొంది. కన్యాకుమారిలోని వివేకానంద మండపం, తిరువళ్లువర్ విగ్రహాన్ని కలుపుతూ ఈ బ్రిడ్జి నిర్మించారు. తాజాగా…