కేంద్రం బంపర్ ఆఫర్.. లక్షల్లో బహుమతులు
ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టని మన్కిబాత్ దశాబ్దం విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా దేశ పౌరుల నుంచి దశాబ్ద ఉత్సవా ల్లో పాల్గొనాల్సిందిగా కోరుతున్నారు. ఈమేరకు ఆన్లైన్ ద్వారా క్విజ్ పోటీను నిర్వహిస్తోంది. పది సంవత్సరాల మన్ కీ బాత్పై లో…