Category: LATEST NEWS

Vijay political party:విజయ్ సంచలన నిర్ణయం

VIJAY political party: చెంగల్పట్టు : తమిళ స్టార్‌ విజయ్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల పొలిటికల్‌ ఎంట్రీ ఇచ్చిన విజయ్‌ తనదైన మార్క్‌ చూపించే దిశగా అడుగులు వేస్తున్నారు. తమ అభిమాన నటుడు తీసుకున్న నిర్ణయంతో అటు అభిమానులు, పార్టీ…

ఏసీబీకి చిక్కిన భూపాలపల్లి అధికారులు

భూపాలపల్లి: లంచం తీసుకుంటూ ఒక అధికారి, ఇద్దరు ఇంజనీరింగ్‌ అధికారులు ఏసీబీ అధికారులకు రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికారు. గురువారం భూపాలపల్లి కలెక్టరేట్‌ సముదాయంలోని పంచాయతీరాజ్‌ శాఖ కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహించింది. ఓ కాంట్రాక్టర్‌ నుంచి లంచం తీసుకుంటూ ఇంజనీరింగ్‌ అధికారితోపాటు…

జూడాల ఫైర్

హనుమకొండ జిల్లా కేంద్రం జూనియర్ డాక్టర్ల నిరసనలో హోరెత్తింది. హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి నుంచి కలెక్టరేట్ వరకు ప్లకార్డులతో నిరసన కార్యక్రమాలు చెప్పటారు. జూడాల నినాదాలతో శుక్రవారం నగరం దద్దరిల్లింది. వివరాల్లోకి వెళితే… ఇటీవల ఓ వైద్య విద్యార్థి ని…

తెలంగాణ పై ఇంత వివక్షా..

CENTRAL BUDGET: కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై దేశవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ఆర్థికశాఖామంత్రి నిర్మలాసీతారామన్‌ ప్రవేశపెట్టిన 48,20,512కోట్ల బడ్జెట్‌లో తమకు కనీస స్థానం కల్పించలేదంటూ పలు రాష్ట్రాలు గగ్గోలు పెడుతున్నాయి. ఆంధ్రా, బిహార్‌ ప్రత్యేక బడ్జెట్‌లా ఉందంటూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే…

MP Candidates: బరిలో ప్రధాన పార్టీ అభ్యర్థులు వీరే..

బరిలో ప్రధాన పార్టీ అభ్యర్థులు వీరే.. MP Candidates/ హైదరాబాద్‌: పార్లమెంట్‌ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల ఘట్టం ముగిసింది. నామినేషన్‌ స్ర్కూటినీ ముగిసింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన పార్టీల అభ్యర్థుల నామినేషన్లన్నీ ఒకే అవడంతో కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులు…

kejriwal/కేజ్రివాల్‌ పై మరక… ఈడీ సమన్లకు ఎందుకు స్పందించలేదు..

అవినీతి, అక్రమాలపై పోరాడిన వ్యక్తే.. అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు తెరలేపింది. ఓ సామాన్యుడు(అన్నాహజారే) అవినీతి రహిత సమాజం కోసం పోరాడితే.. దానికి మరింత ముందుకు తీసుకెళ్లారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రివాల్‌(kejriwal). అవినీతిపై పోరుబాట పట్టిన కేజ్రివాల్‌…

Revanth Reddy: ఎన్నికల వేళ సీఎం దూకుడు

రేపటి నుంచి ‘ఇందిరమ్మ ఇల్లు’ అమలు భద్రాచలంలో ప్రారంభించనున్న సీఎం ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం దూకుడు పెంచుతోంది. ఆరు గ్యారెంటీలను ప్రకటించిన ప్రభుత్వంటి ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు, 200 యూనిట్ల వరకు ఉచిత…