Category: NATIONAL

FIRST INDIAN MUSLIM TEACHER: తొలి ముస్లిం టీచర్‌కు దక్కని గుర్తింపు..

FIRST INDIAN MUSLIM TEACHER: నాటి కట్టుబాట్లను ఎదురించి, అనేక ఆర్థిక సమస్యల్ని ఎదుర్కొని పేదల, బడుగు, బలహీన వర్గాలకు విద్యాబోధన అందించిన మహనీయురాలు ఫాతిమా షేక్‌. ఆమె తొలి ముస్లిం ఉపాధ్యాయురాలు కావడం గమనార్హం. 19వ శతాబ్దంలో సంప్రదాయ అడ్డుగోడల్ని…

NTPC BAMBOO POWER: వెదురుతో కరెంట్‌.. దేశంలోనే తొలిసారి..

NTPC BAMBOO POWER విద్యుత్‌రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్న జాతీయ థర్మల్‌ విద్యుత్తు సంస్థ (ఎన్‌టీపీసీ) మరో అడుగు ముందుకు వేసింది. పర్యావరణ హితంగా విద్యుత్‌ ఉత్పత్తుకి కీలక నిర్ణయం తీసుకుంది. స్వచ్ఛ ఇంధన ఉత్పత్తి చేయడంలో భాగంగా దేశంలోనే తొలిసారి…

INDIA BULLET TRAIN: ఇండియా బుల్లెట్ ట్రైన్‌

INDIA BULLET TRAIN: అతి త్వ‌ర‌లోనే ఇండియాలో బుల్లెట్ రైళ్ల ప‌రుగెత్తనున్నాయి. చైనా, జ‌పాన్‌, ఫ్రాన్స్ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఇవి దూసుకెళ్తున్నాయి. గంట‌కు 300 కిమీ. నుంచి 350కిమీతో ప‌ట్టాల‌పై ప‌రుగెడుతున్నాయి. తొంద‌ర‌లోనే మ‌నం కూడా బుల్లెట్ రైలులో…

Hmpv virus: మూడో కేసు కూడా న‌మోదు

Hmpv virus in india:ఇండియాలో కొత్త వైర‌స్ విస్త‌రిస్తోంది. ఇప్ప‌టికే బెంగుళూరు, 3, 8 ఏళ్ల చిన్నారుల‌కు వైర‌స్ సోక‌గా, గుజ‌రాత్‌లో మ‌రో కేసు న‌మోదైంది. దీంతో ఇండియాలో మెటాప్న్యూ మో వైరస్ (హెచ్ ఎంపీవి)కేసుల సంఖ్య మూడుకు చేరింది. దాంతో…

First Gau Mutra Dairy: గో మూత్రం డెయిరీనా.. వామ్మో అన్ని కోట్లా?

First Gau Mutra Dairy: అన్ని గ్రామాల్లో ఉద‌యం పాల బిందెలు, క్యాన్ల‌తో పాడి రైతులు హ‌డావుడిగా క‌నిస్తుంటారు. కానీ, ఆ గ్రామంలో మాత్రం రోజంతా గో మూత్రం సేక‌ర‌ణ‌తో సంద‌డిగా క‌నిపిస్తారు. మూత్రం స‌ర్వ‌రోగ నివారిణి అంటూ వృద్ధులు చెబుతుంటారు.…

Mahakumbha mela: కుంభమేళలు ఎక్క‌డెక్క‌డో తెలుసా?

Mahakumbha mela: హిందువుల అత్యంత పవిత్రమైనది కుంభమేళ. ప్రతీ 12 ఏళ్లకు ఒకసారి జరుపుకునే దాన్ని మహా కుంభమేళ అంటారు. ఆరు నెలలకు ఒకసారి అర్ధ, నాలుగేళ్లకోసారి కుంభమేళా నిర్వహిస్తారు. అదేవిధంగా 144 ఏళ్లకు ఓసారి జరిగేదానిని మహా కుంభమేళగా హిందువులు…

DILHI BJP LIST: బీజేపీ ఫ‌స్ట్ లీస్టు రిలీజ్‌.. ఢిల్లీలో ఎన్నికల వేడి..

DILHI BJP LIST: ఢిల్లీలో ఎన్నికల వేడి రాజుకుంది. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం అటు ఆప్‌(ఆమ్‌ ఆద్మీ పార్టీ) ఇటు బీజేపీ (భారతీయ జనతా పార్టీ) ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీలో ఎన్నికల సందడి హీటెక్కింది.…

VANDEBHARATH TRAIN: గంట‌కు 180 కి.మీ వేగం

VANDEBHARATH TRAIN: ఇండియాలో త్వ‌ర‌లో వందేభారత్ రైళ్లు ద‌సుకుపోనున్నాయి. వందేభారత్‌ రైళ్లు ప్రయాణికులు భారీగా ఆద‌రిస్తుండ‌గా, తాజాగా గంట‌కు 180 కి.మీ వేగంతో ప‌రిగెత్తే వందేభార‌త్ స్వ‌పీర్ కోచ్‌లు త్వ‌ర‌లో ప‌ట్టాలెక్క‌నున్నాయి. రైల్వే శాఖ రైలు వేగాన్ని క్రమక్రమంగా పెంచేందుకు పలు…

BIG SCAME CRIKETARS:  భారీ స్కాంలో టాప్‌ క్రికెటర్లు…

BIG SCAME: ఇండియా టాప్‌ క్రికెటర్లు భారీ కుంభకోణంలో ఇరుక్కునట్టు తెలుస్తోంది. తాజాగా అధికారులు ఈ విషయాన్ని గుర్తించడంతో చర్చనీయాంశంగా మారింది. ఈ స్కాంలో ఇరుక్కున్న వారిలో టాప్‌ క్రికెటర్లు శుభ్‌మన్‌ గిల్‌, రాహుల్‌ తెవాటియా, మోహిత్‌, సాయి సుదర్శన్‌ ఉన్నట్టు…

GLASS BRIDG: గాజు వంతెన ప్ర‌త్యేక‌త‌లూ ఎక్కువే..

GLASS BRIDG: ఇండియాలో అద్భుతం ఆవిష్కృతమైంది. ఇండియాలో తొలిగాజు వంతెన అందుబాటులోకి వచ్చింది. దేశ చివరి ప్రాంతమైన కన్యాకుమారిలో ఈ బ్రిడ్జి అందుబాటులోకి రావడంతో సందడి నెలకొంది. కన్యాకుమారిలోని వివేకానంద మండపం, తిరువళ్లువర్‌ విగ్రహాన్ని కలుపుతూ ఈ బ్రిడ్జి నిర్మించారు. తాజాగా…