అదే నా ఫస్ట్‌ అవార్డు.. చిరంజీవి ఎమోషనల్‌ ..

MEGASTAR -CHIRANJEEVI: హైదరాబాద్‌: మెగాస్టార్‌ చిరంజీవి తన 50 ఏళ్ల క్రితం నాటి మధుర జ్ఞాపకాన్ని శనివారం(25`10`24)నాడు నెమరువేసుకున్నారు. ఆ అనుభూతిని సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. చిరంజీవి పోస్టు చూసి అభిమానులు దటీజ్‌ మెగస్టార్‌ అంటూ సంబరపడిపోతున్నారు. విషయంలోకి…

Vijay political party:విజయ్ సంచలన నిర్ణయం

VIJAY political party: చెంగల్పట్టు : తమిళ స్టార్‌ విజయ్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల పొలిటికల్‌ ఎంట్రీ ఇచ్చిన విజయ్‌ తనదైన మార్క్‌ చూపించే దిశగా అడుగులు వేస్తున్నారు. తమ అభిమాన నటుడు తీసుకున్న నిర్ణయంతో అటు అభిమానులు, పార్టీ…

కేసీఆర్‌ ఆరెస్టు తప్పదా? తెలంగాణలో ‘పొలిటికల్‌ బాంబ్‌‘

TELANGALA : తెలంగాణలో ’రాజకీయ బాంబు’లు పేలుతున్నాయి. మాటల మంటలు అంటుకుంటున్నాయి. దక్షిణ కొరియా దేశం సియోల్‌ పర్యటనలో ఉన్న రాష్ట్ర సమాచార, రెవెన్యూ , గృహ నిర్మాణ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి దీపావళికి రెండు రోజుల ముందే…

ఏసీబీకి చిక్కిన భూపాలపల్లి అధికారులు

భూపాలపల్లి: లంచం తీసుకుంటూ ఒక అధికారి, ఇద్దరు ఇంజనీరింగ్‌ అధికారులు ఏసీబీ అధికారులకు రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికారు. గురువారం భూపాలపల్లి కలెక్టరేట్‌ సముదాయంలోని పంచాయతీరాజ్‌ శాఖ కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహించింది. ఓ కాంట్రాక్టర్‌ నుంచి లంచం తీసుకుంటూ ఇంజనీరింగ్‌ అధికారితోపాటు…

జానీమాస్టర్‌కు బెయిల్‌

JOHNY MASTER: హైద‌రాబాద్‌: షేక్‌ జానీ బాషా అలియాస్‌ జానీ మాస్టర్‌కు హైకోర్టు గురువారం బెయిలు మంజూరు చేసింది. తన అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌పై వేధింపుల కేసులో జానీమాస్టర్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. రెండు వారాల నుంచి ఆయన చంచల్‌గూడ…

సారథి లేక టీ–బీజేపీ డీలా..

T-BJP: హైదరాబాద్‌(జనదూత): తెలంగాణ రాష్ట్ర బీజేపీలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో పార్టీని నడిపే సారథి లేక పార్టీ డీలా పడుతోంది. అయితే అధ్యక్షపీఠం అధిష్టించేందుకు పలువురు విముఖత వ్యక్తం చేస్తుండడంతో ఆసక్తికరంగా మారింది. కొందరు అధిష్టానం వ్యతిరేకించడం…

శ్రీవాణి బ్రేక్‌ దర్శన టికెట్ల కోటా విడుదల

Tirumala: తిరుమల (జనదూత) 23: కలియుగ దైవం ఏడు కొండల వేంకటేశ్వర స్వామి దైవదర్శన టికెట్లను బుధవారం టీటీడీ విడుదల చేసింది. శ్రీవాణి బ్రేక్‌ దర్శన టికెట్ల జనవరి 2025 కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం బుధవారం ఉదయం విడుదల చేసింది.…

నిర్లక్ష్యం ఖరీదు 8 ప్రాణాలు

Accident: లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యం ఎనిమిది నిండు ప్రాణాలను బలి తీసుకుంది. అధిక బరువు.. అతివేగంతో మృత్యుశకటంలా లారీ దూసుకొచ్చింది. కాసేపట్లో ఇంటికి చేరుకుంటామని ఆశగా బస్సులో ప్రయాణిస్తున్న వారికి ఈ హఠాత్‌ పరిణామంతో అక్కడి వాతావరణం భయానకంగా మారింది. వేగంగా…

జూడాల ఫైర్

హనుమకొండ జిల్లా కేంద్రం జూనియర్ డాక్టర్ల నిరసనలో హోరెత్తింది. హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి నుంచి కలెక్టరేట్ వరకు ప్లకార్డులతో నిరసన కార్యక్రమాలు చెప్పటారు. జూడాల నినాదాలతో శుక్రవారం నగరం దద్దరిల్లింది. వివరాల్లోకి వెళితే… ఇటీవల ఓ వైద్య విద్యార్థి ని…

ఇండియా 6జి విప్లవం

India 6G revolution:ప్రపంచంలో సాంకేతిక రంగం రోజుకో కొత్తపుంత తొక్కుతోంది. ఇప్పటికే రోబో, ఏఐ, స్మార్ట్‌ వర్క్‌.. అంటూ వినూత్న ఆవిష్కరణలు అబ్బురపరుస్తున్నారు. ఇక సెల్‌ఫోన్‌ రంగంలో ఏకంగా సాంకేతిక విప్లవమే చోటుచేసుకుంది. ఇప్పటికే 3జీ నుంచి 4జీకి అప్‌డేట్‌ అవగా,…