Tag: AP

Marriage Breakeup :ఒళ్లుమండి పెళ్లి నిరాకరించిన ఐపీఎస్‌..

Marriage Breakeup : కాంగ్రెస్‌ కార్యకర్తల అత్యుత్సాహంతో ఓ యువ ఐపీఎస్‌ వివాహం పెళ్లిపీటలపై ఆగిపోయింది. దీంతో పెళ్లికుమార్తె తల్లికి గుండెపోటు వచ్చింది. పెళ్లి కొడుకు ఇంటిముందు పెళ్లికూతురు బంధువులు ఆందోళన చేయగా.. చివరకు ఐపీఎస్‌ పెళ్లికి అంగీకరించాడు. ఏపీలోని గుంటూరుకు…

Earthquake: భూపంకం క‌ల‌క‌లం

Earthquake: తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌, మహారాష్ట్ర, చత్తీష్‌ఘడ్‌ రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో బుధవారం ఉదయం భూకంపం సంభవించడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆయా ప్రాంతాల్లో సుమారు 2 నుంచి 7 నిమిషాల వరకు భూకంపం సంభవించింది. ఉదయం 7 నుంచి…

TIRUMAL VIP: వీఐపీ, రాజకీయ నాయకులకు టీటీడీ జలక్‌

TIRUMAL VIP: తిరులమ తిరుపతి దేవస్థాన కమిటీ రాజకీయ నాయకులు, వీఐపీలకు జలక్‌ ఇచ్చింది. స్వామివారిని దర్శించుకున్న ప్రముఖులు ఆ తర్వాత ఆలయ ప్రాంగణంలో మీడియా, సోషల్‌ మీడియాతో మాట్లాడడం చాలా రోజుల నుంచి అమలులో ఉంది. ఈ ఆచారానికి టీటీడీ…

రుషికొండపై గ‌రంగ‌రం

AP ASSEMBLY: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు వాడీవేడిగా సాగుతున్నాయి. గురువారం (మూడో రోజు) ఉదయం ప్రశ్నోత్తరాల సమయంలో విశాఖలో రుషికొండపై నిర్మించిన ప్యాలెస్‌పై స‌భ‌లో చర్చ ర‌చ్చ‌ర‌చ్చయింది. రుషికొండపై నిర్మాణాలకు రూ. 409 కోట్లు కేటాయించారని, ఈ నిర్మాణాలు జగన్‌…

జానీమాస్టర్‌కు బెయిల్‌

JOHNY MASTER: హైద‌రాబాద్‌: షేక్‌ జానీ బాషా అలియాస్‌ జానీ మాస్టర్‌కు హైకోర్టు గురువారం బెయిలు మంజూరు చేసింది. తన అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌పై వేధింపుల కేసులో జానీమాస్టర్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. రెండు వారాల నుంచి ఆయన చంచల్‌గూడ…

శ్రీవాణి బ్రేక్‌ దర్శన టికెట్ల కోటా విడుదల

Tirumala: తిరుమల (జనదూత) 23: కలియుగ దైవం ఏడు కొండల వేంకటేశ్వర స్వామి దైవదర్శన టికెట్లను బుధవారం టీటీడీ విడుదల చేసింది. శ్రీవాణి బ్రేక్‌ దర్శన టికెట్ల జనవరి 2025 కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం బుధవారం ఉదయం విడుదల చేసింది.…

నిర్లక్ష్యం ఖరీదు 8 ప్రాణాలు

Accident: లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యం ఎనిమిది నిండు ప్రాణాలను బలి తీసుకుంది. అధిక బరువు.. అతివేగంతో మృత్యుశకటంలా లారీ దూసుకొచ్చింది. కాసేపట్లో ఇంటికి చేరుకుంటామని ఆశగా బస్సులో ప్రయాణిస్తున్న వారికి ఈ హఠాత్‌ పరిణామంతో అక్కడి వాతావరణం భయానకంగా మారింది. వేగంగా…

తెలంగాణ పై ఇంత వివక్షా..

CENTRAL BUDGET: కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై దేశవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ఆర్థికశాఖామంత్రి నిర్మలాసీతారామన్‌ ప్రవేశపెట్టిన 48,20,512కోట్ల బడ్జెట్‌లో తమకు కనీస స్థానం కల్పించలేదంటూ పలు రాష్ట్రాలు గగ్గోలు పెడుతున్నాయి. ఆంధ్రా, బిహార్‌ ప్రత్యేక బడ్జెట్‌లా ఉందంటూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే…

దేశానికి ఉద్యోగాల చిచ్చు

LOCAL WAR : దేశ వ్యాప్తంగా ప‌లు రాష్ట్ర ప్ర‌భుత్వాలు తీసుకుంటున్న నిర్ణ‌యాలు నిరుద్యోగుల పాలిట శాపంగా మారుతున్నాయి. అంతేకాదు ఆయా కంపెనీలు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కోట్ల రూపాయ‌ల పెట్టుబ‌డి పెట్టి, ల‌క్ష‌ల రూపాయ‌ల్లో జీతాలు ఇచ్చే కంపెనీలు ఇప్ప‌డు…