TIRUMAL MISTORYS : నమో వేంకటేశా.. ఈ పేరు వినిపించగానే భక్తుల మది పులకించిపోతుంది.. గోవిందా నామస్మరణ చేస్తే.. సకల దోషాలు తొలగుతాయి.. పిలిస్తే పలికే కోనేటి రాయుడి దర్శించుకునేందుకు ప్రతీ మది తహతహలాడుతుంది.. తిరుమలలో అడుగిడగానే భక్తిభావం ఉప్పొంగుతుంది.. వేంకటేశ్వరుడి దర్శనభాగం కోసం ఆబాలగోపాల తపించిపోతుంది. అంతటి ప్రాశస్త్యం కలిగిన ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతిలోని తిరుమల కొండ. శ్రీవేంకటేశ్వరుని ఈ విగ్రహంలో 36 రూపాలు ఉన్నాయని ప్రాచీన గతులను సూచిస్తాయి. ఆ గుడి గురించి తెలుసుకోవాలని ప్రతీ ఒక్క భక్తుడు ఉత్సాహం చూపుతూనే ఉంటారు. కానీ చాలామంది భక్తులకు తెలియని రహస్యాలు ఎన్నోఎన్నో ఉన్నాయి. అవేంటో ఒక్కసారి తెలుసుకుందాం.
1. నిజమైన వెంట్రుకలు:
వేంకటేశ్వరుడి విగ్రహం అనువణువు ఒక రహస్యంగా ఉంటుంది. అందులో ముఖ్యమైనది స్వామివారి వెంట్రుకలు. ఇవి నిజమైనవిగా ఉంటాయి. చాలా సిల్కీగా, నునుపుగా, నిజమైన వెంకట్రకలుగా ఉండడం ఇప్పటికీ మిస్టరీనే. ఈ వెంట్రకలు అస్సలు చిక్కు పడవు. వేంకటేశ్వరుడికి భక్తులు తలనీలాలు ఇవ్వడం అందరికీ తెలిసిందే. దీనికి నీలా కథ తెలిసిందే.
2.మధ్యేతర విగ్రహం:
బాలాజీ విగ్రహం గర్భగుడిలో మధ్యభాగంలో ఉన్నట్టు కనిపిస్తుంది. నిజానికి ఇది గుడి కుడి వైపున ఉంటుంది. కానీ ఎటుచూసినా మధ్యలో ఉన్నట్టుగానే కనిపిస్తుంది. ఈ స్థానం ప్రత్యేకమైన ఆలయ సంప్రదాయాలు, దేవత ద్వారా ఆధ్యాత్మిక శక్తిని పెంచుతుందని నమ్ముతారు.
3.విగ్రహం వెనుక అలల శబ్దం:
తిరుమల రహస్యం అంతుచిక్కనివాటిలో ఒకటి ఇది. బాలాజీ విగ్రహానికున్న చెవుల వద్ద ఇప్పటికీ సముద్రపు అలల శబ్ధం వస్తుంది. ఆలయం లోపలి గర్భగుడిలో ఆ శబ్ధం ఎలా సాధ్యమన్నది రహస్యమే.
4.విగ్రహం వెనుక పొగమంచు:
వేంకన్న విగ్రహం వెనుక భాగం ఎప్పుడూ తడిగా కనిపిస్తుంది. పూజారులు దానిని ఎండబెట్టడానికి ప్రయత్నించినా ఎండిన దాఖలాలు లేవు. ఒక రహస్యమైన పొగమంచు కూడా ఏర్పడుతుందని, అది ఇకప్పటికీ అంతుచిక్కని రహస్యమే.
5. విగ్రహం వెనుక పొగమంచు:
వేంకన్న విగ్రహం వెనుక భాగం ఎప్పుడూ తడిగా కనిపిస్తుంది. పూజారులు దానిని ఎండబెట్టడానికి ప్రయత్నించినా ఎండిన దాఖలాలు లేవు. ఒక రహస్యమైన పొగమంచు కూడా ఏర్పడుతుందని, అది ఇకప్పటికీ అంతుచిక్కని రహస్యమే.
6.వెలిగించిన దీపాలు:
గర్భగుడి లోపల, అనేక మట్టి దీపాలు నిత్యం వెలుగుతూ ఉంటాయి. అవి కొన్ని ఏళ్ల నుంచి వెలుగుతూనే ఉండడం విశేషం. మొదటిసారి అవి ఎప్పుడు, ఎవరు వెలిగించారనే ఇప్పటికీ ఎవరూ చెప్పలేదు. ఇది దేవుడి మహిమగా భక్తులు నమ్ముతారు.
7. విగ్రహం వెనుక పొగమంచు:
వేంకన్న విగ్రహం వెనుక భాగం ఎప్పుడూ తడిగా కనిపిస్తుంది. పూజారులు దానిని ఎండబెట్టడానికి ప్రయత్నించినా ఎండిన దాఖలాలు లేవు. ఒక రహస్యమైన పొగమంచు కూడా ఏర్పడుతుందని, అది ఇకప్పటికీ అంతుచిక్కని రహస్యమే.
8.ఏర్పేడులో పుష్పాలు మళ్లీ కనిపిస్తాయి:
ఉదయం పూజ తర్వాత, బాలాజీకి సమర్పించిన పువ్వులు విగ్రహం వెనుక ఉన్న జలపాతంలో విడుస్తారు. పూజారులు రోజంతా దేవత వెనుక దర్శనం చేయరు. విచిత్రమేమిటంటే, ఈ పువ్వులు 20 కిలోమీటర్ల దూరంలో ఏర్పేడు అని పిలువబడే ప్రదేశంలో తిరిగి కనిపిస్తాయి, ఆలయ రహస్యల్లో ఇదీ ఒకటి.
9.కర్పూరం పూసినా కరిగనిþవిగ్రహం
బాలాజీ విగ్రహానికి కర్పూరం పూస్తారు. నిత్యం కర్పూరం పూసినా విగ్రహం ఇసుమంత కూడా కరిగిన దాఖలాలు లేవు. ఇది భగవంతుడి అద్భుత శక్తికి ప్రతిరూమని భావించేందుకు ఆస్కారం ఏర్పడింది.
10.చెమటలు పట్టే ‘సజీవ’ విగ్రహం:
ఆలయంలోని అత్యంత ఆశ్చర్యకరమైన అంశాలలో ఒకటి విగ్రహం ఉష్ణోగ్రత. తిరుమల కొండలలో చల్లని వాతావరణం ఉన్నా విగ్రహం 110°F ఉష్ణోగ్రతను కలిగి ఉండడం రహస్యమే. ఉదయం అభిషేకం (పవిత్ర స్నానం) తర్వాత విగ్రహంపై చెమట చుక్కలు కనిపిస్తాయి, పూజారులు దానిని పట్టు గుడ్డతో తుడుస్తారు. విగ్రహం ఆభరణాలు, వారపు గురువారం స్నానం సమయంలో తొలగిస్తారు. ఆ సమయంలో స్పర్శ వెచ్చగా ఉంటుంది. దేవుడి విగ్రహంలో సజీవంగా ఉన్నాడు అనడానికి ఇదే ప్రత్యేక నిదర్శనం.
11. రహస్య గ్రామం నుంచి పవిత్ర వస్తువులు:
బాలాజీ నిత్యంపూజలు, నైవేద్యాలు, పుష్పాలంకరణలు అందరికీ తెలిసిందే. కానీ స్వామివారిని అలంకరించే పుష్ఫాలు, నైవేద్యానికి వాడే వెన్న, పాలు పవిత్రమైన ముఖ్య వస్తువులు ఓ రహస్య గ్రామం నుంచి తీసుకొస్తారు. పాలు, వెన్న, పత్రాలు వంటివి తిరుపతి(TIRUMAL MISTORYS)నుంచి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ గ్రామం నుంచి తీసుకొస్తారు. కానీ, ఆ గ్రామంలోకి అన్యులకు ప్రవేశంఉండది. కేవలం వేంకటేశ్వరుడికి కావాల్సిన పవిత్ర వస్తువులు వారు మాత్రమే తయారు చేస్తారు. వాటిని తీసుకొచ్చే విషయం కూడా ఇప్పటికీ రహస్యమే. అయితే ఆ గ్రామ మహిళలు రవికలు ఉండవని ప్రచారంలో ఉంది. ఆ గ్రామం వారు బయటకురారు.. ఇతరులను గ్రామంలో రానివ్వరు.
12. భక్తుల మధ్య నడిచే దేవత:
ఆలయ పురాణాల ప్రకారం, బాలాజీ 19వ శతాబ్దంలో భౌతికంగా కనిపించాడని చెబుతుంటారు. ఒక ప్రాంతీయ రాజు తీవ్రమైన నేరానికి పన్నెండు మంది వ్యక్తులకు మరణశిక్ష విధించినప్పుడు, వారి మృతదేహాలు ఆలయ గోడలపై ఉంచుతాడు. ఈ భయానక దృశ్యానికి ప్రతిస్పందనగా, వేంకటేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడని చెబుతుంటారు. అందుకు బాలాజీని కలియుగ దైవమని పేర్కొంటారు.
13. గాలివిమానం :
వేంకటేశ్వరుడి (TIRUMAL MISTORYS )గుడి బంగారంతో పూతపోసిన విషయం మనందరికీ తెలిసిందే. అక్కడే గాలి విమానం కనిపిస్తుంది. తిరుమలలోని ఈ గాలివిమానం నుంచి గాలిలోకి ఎగిరే కాంతి బిళ్ళలను, అనుమానాస్పద పటకాలను గమనించినట్లు చెబుతుంటారు. పరమ భక్తులు, ఇది ఒక ఆధ్యాత్మిక పరిణామని భావిస్తారు. దానిని దివ్య శక్తితో చూస్తారని చెబుతుంటారు. ఇదికూడా ఇప్పటికీ మిస్టరీగానే ఉంది.
14.స్వామివారి గడ్డంపై గాయం ఏర్పడి రక్తం వస్తుంటుంది. బాలుడి రూపంలో ఉన్న స్వామివారిని గుణపంతో అనంతాల్వారు కొడతాడు. అప్పటి నుంచి స్వామివారి గడ్డానికి గంధం పూయటం సంప్రదాయంగా వస్తోంది. ఆ గుణపం గుడి ముందు మహాద్వారానికి కుడివైపున ఉంటుంది.
15. వేంకటేశ్వర స్వామి గుండె మీద లక్ష్మీ దేవి ఉంటుంది. నిజరూప దర్శనం సమయంలో స్వామివారికి అలంకరించే చందనాన్ని తొలగించేప్పుడు.. లక్ష్మీదేవి రూపం అచ్చులా వస్తుంది.
–ఎక్కువ మంది చదివినవి.. మీరు క్లిక్ చేసి చదవండి–
అదృశ్యమైన నటి.. తెలుగువారిని అవమానించినందుకే..
తెలుగు వారిని అంత మాటంటావా.. నటి కస్తూరిపై ఫైర్
మిస్త్ ఎర్త్ 2024 విజేతగా జెస్సికా లేన్
న్యూ ఎంట్రీ ఇస్తున్న ఎన్టీయార్
మహేష్ బాబు కోసం రాజమౌళి వెతుకులాట
విషాదంలో సినీ ఇండస్ట్రీ.. ప్రముఖ నటుడు కన్నుమూత
వంద రేప్లు చేశాడు.. వారంతా టాప్ హీరోయిన్స్ అయ్యారు..
విస్తరిస్తున్న షుగర్ డాడీ.. ఆ పనికోసమేనా..
నేడే బిగ్ ఫైల్.. ఇండియ బిగ్ ప్లాన్.. సౌతాఫ్రికాతో రెండో టీ20..
ఎలాన్ ముస్క్ కు ట్రంప్ బిగ్ ఆఫర్..
సర్వే డేటా భద్రమేనా.. ప్రజలకు అనుమానాలు.. ముప్పు ఇదేనా..
వాటిని.. డ్రీమ్ గర్ల్ హేమామాలిని బుగ్గలుగా మారుస్తా..
టీడీపీ- జనసేన మధ్య ముదిరిన వార్
మన మెదడు పెరుగుతోంది.. లాభమా .. నష్టమా..
మబ్బుల్లో విహారం.. కొత్త చిక్కుతో విచారణం
ఇంటింటి సర్వే డేటా భద్రమేనా.. అసాంఘిక శక్తుల చేతిలోకి వెళ్తే..
కేదార్నాథ్ ఆలయం మూసివేత..ఎప్పుడు.. ఎందుకంటే..
బీజేపీలో ముసలం.. నెక్ట్స్ బాస్ ఎవరంటే..?
మెడికల్ వార్: ఆయుర్వేదం వర్సెస్ అలోపతి
పడిపోతున్న ఇండియా గ్రాఫ్.. కానీ..